Sunday, May 19, 2024

Flash: లారీ-టాటాసుమో ఢీ.. వ్యక్తి మృతి

యాదాద్రి జిల్లా భువనగిరిలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-టాటాసుమో వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు పాహిల్వాన్‎పురం గ్రామానికి చెందిన రేపాక నర్సింహగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement