Wednesday, May 1, 2024

పోలీసు కస్టడీ నుంచి A1 నిందితుడు పరార్

పోలీసు కస్టడీ నుంచి పారిపోయిన A1 నిందితుడు పరిపోయిన సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. శంకర్‌పల్లి పోలీసుల రిమాండ్‌ ఉన్న ఓ నిందితుడు పరారయ్యాడు. దారిదోపిడీలకు పాల్పడుతున్న ఆరుగురిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. శుక్రవారం వేకువజామున జైల్లో ఉంచేందుకు వెళ్తున్న సమయంలో మూత్ర విసర్జన కోసమని కిందకు దిగిన A1 హర్షద్ ఖాన్(22) పారిపోయాడు. దీంతో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇది కూడా చదవండి: TS: గ్లోబల్ సీఈఓలతో KTR సమావేశాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement