Friday, May 3, 2024

మల్లికార్జున స్వామి జాతర మహోత్సవంలో.. మంత్రి హ‌రీశ్ రావు

సంగారెడ్డి జిల్లా కొహిర్ మండలం బడంపేట గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ రాచన్న స్వామి, శ్రీ మల్లికార్జున స్వామి వారి జాతర మహోత్సవంలో పాల్గొన్నారు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. ఈ సంద‌ర్భంగా హ‌రీశ్ రావుకి శాలువ క‌ప్పి ఘ‌నంగా స‌న్మానించారు. కాగా మంత్రి వెంట ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్ రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివ కుమార్ తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement