Monday, May 6, 2024

Breaking | కుటుంబ కలహలతో వ్యక్తి హత్మహత్య..

కీసర, (ప్రభ న్యూస్): కుటుంబ కలహలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కీసరలో జరిగింది. అహ్మద్‌గూడ రాజీవ్ గృహకల్ప కాలనీలో మంగళవారం చోటుచేసుకుంది. మృతుడు నాగరాజు (35), వృత్తి ఆటో డ్రైవర్ గా పోలీసులు తెలిపారు. భార్య జ్యోతి లేని సమయంలో ఇవ్వాల సాయంత్రం 7- 30 గంటల సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానికులు గుర్తించారు. కుటుంబ కలహాల వల్లే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. నాగరాజుకు ముగ్గురు పిల్లలున్నారు. పెద్ద కుమారుడు రాకేష్ 9వ తరగతి, కూతురు రిషికా 8వ తరగతి, శిరి 3వ తరగతి చదువుతున్నారు. వీరి సొంత జిల్లా మహబూబ్ నగర్ టౌన్ గా పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement