Sunday, May 19, 2024

వరి పొట్టు లోడుతో వెళ్తున్న లారీ బోల్తా – ట్రాఫిక్ కు అంతరాయం

జడ్చర్ల – బెంగళూరు జాతీయ రహదారిపై జడ్చర్ల సమీపంలో ఈ ఉదయం లారీ బోల్తా పడింది. హైదరాబాద్ వైపు వరి పొట్టు లోడుతో వెళ్తున్న బోల్తా పడింది. దీంతో దాదాపు 8 కిలోమీటర్ల మేరకు జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేసి ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement