Thursday, April 25, 2024

అమోనియ ప్లాంట్ లో లీకేజీ.. ఆర్ ఎఫ్‌సీఎల్ లో నిలిచిన యూరియా ఉత్పత్తి

రామగుండం ఎరువుల క‌ర్మాగారంలో యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. అమోనియా ప్లాంట్ లో లీకేజీ కావడంతో అధికారులు యూరియా ఉత్పత్తిని ఆపేశారు. ఈనెల 12న భారత ప్రధాని మోదీ రామగుండం ఎరువుల కార్మాగారాన్ని జాతికి అంకితం చేసేందుకు వస్తున్న నేపథ్యంలో ఇట్లా యూరియా ఉత్పత్తి నిలిచిపోవడంతో అధికారుల్లో హై టెన్షన్ మొదలైంది. లీకేజీ అరిక‌ట్టే పనులను యుద్ద ప్రాతిపదికన చేపట్టారు. మ‌ళ్లీ మ‌ళ్లీ స‌మ‌స్య‌లు రాకుండా అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement