Wednesday, May 1, 2024

నేడు కుసుమ జగదీష్ భౌతికాయానికి అంత్యక్రియలు – ములుగు బయలుదేరిన మంత్రులు కేటీఆర్, పువ్వాడ

హైదరాబాద్, ఖమ్మం – గుండెపోటుతో ఆదివారం మరణించిన ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు హెలికాప్టర్లో ములుగు బయలుదేరారు మంత్రులు కేటీఆర్ , పువ్వాడ.. :హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరిన మంత్రుల తో పాటు ఎంపీలు సంతోష్ కుమార్ , రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే బాల్క సుమన్ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement