Wednesday, May 1, 2024

TS : సికింద్రాబాద్ అభివృద్ధి పై కిష‌న్‌రెడ్డి ప‌వ‌ర్ ప్రాయింట్ ప్ర‌జెంటేష‌న్‌

ఇవాళ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఉదయం లోయర్ ట్యాంక్ బండ్ లోని వెంకట్ రాంరెడ్డి ఫంక్షన్ హాల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు.

- Advertisement -

సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధికి కేంద్ర మంత్రిగా తాను ఈ ఐదేళ్లలో తెచ్చిన నిధులు, చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కిషన్ రెడ్డి ప్రజలకు వివరించనున్నారు. మరోసారి తనకు ఓటు వేయాల్సిన అవశ్యకతను ప్రజలకు తెలియజేసి ఓటు అభ్యర్థించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement