Tuesday, May 7, 2024

Tributes – తెలంగాణ‌ ద‌శాబ్ది ఉత్స‌వాల‌లో జ‌య‌శంక‌ర్ సార్ లేక‌పోవ‌డం బాధాక‌రం – కెసిఆర్

హైద‌రాబాద్ : రాష్ట్ర సాధ‌నోద్య‌మంలో ఆచార్య ప్రొఫెస‌ర్ జయ‌శంక‌ర్చేసిన కృషి అజ‌రామ‌ర‌మైన‌ది అని పేర్కొన్నారు ముఖ్య‌మంత్రి కేసీఆర్ . ఆచార్య ప్రొఫెస‌ర్ జయ‌శంక‌ర్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆయ‌న చేసిన‌ సేవ‌ల‌నుస్మ‌రించుకున్నారు. ద‌శాబ్ది ఉత్స‌వాలు జ‌రుపుకుంటున్న త‌రుణంలో జ‌య‌శంక‌ర్ లేక‌పోవ‌డం బాధాక‌రం అని అన్నారు. జ‌యశంక‌ర్ ఆకాంక్ష తెలంగాణ ప్ర‌గ‌తిలో అనునిత్యం ప్ర‌తిబింబిస్తూనే ఉంటుంద‌న్నారు. తెలంగాణ అమ‌రుల స్ఫూర్తితో ప్ర‌గ‌తి ప్ర‌స్థానం కొన‌సాగుతుంద‌ని కేసీఆర్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement