Thursday, May 2, 2024

TS : ప్ర‌జాక్షేత్రంలోకి కేసీఆర్‌… 13న చేవేళ్ల‌లో బ‌హిరంగ స‌భ‌…

మాజీ సీఎం కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రానున్నారు. ఈనెల 13 నుంచి ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు. కేసీఆర్ త‌న ప‌ర్య‌ట‌న‌ను చేవేళ్ల నుంచే శ్రీ‌కారం చుట్టానున్నారు.

- Advertisement -

కేసీఆర్ ఈనెల 13న చేవెళ్ల బ‌హిరంగ స‌భ‌తో ప్ర‌చారానికి శ్రీ‌కారం చుట్ట‌నున్నారు. ప్రచారంలో బహిరంగ సభల కంటే బస్సు యాత్రలకే ప్రాధాన్యమని భావించిన ఆయన చేవెళ్ల బహిరంగ సభలో ప్రచారం చేయనున్నారు. బస్సు యాత్రల ద్వారా కేసీఆర్ ప్రతి నియోజకవర్గంకు వెళ్లే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. బస్సు యాత్రల ద్వారా ప్రజలకు దగ్గర కావచ్చనే నిర్ణయంతోనే ప్రచారానికి సిద్దం అవుతున్నట్లు తెలుస్తుంది. బహిరంగ సభలు లేకుంటే ఖర్చులు తగ్గించుకునే అవకాశంతో కేసీఆర్ ముందుకు సాగుతున్నాట్లు పార్టీనేతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement