Friday, May 3, 2024

ద్వేషాన్ని తిరస్కరించండి – కర్నాటక ఓటర్లకు ఎమ్మెల్సీ కవిత పిలుపు

హైదరాబాద్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు. కర్ణాటక ప్రజలారా..! ఈ ఎన్నికల్లో ద్వేషాన్ని తిరస్కరించండి..! అభివృద్ధికి ఓటేయండి అని ఆమె పిలుపునిచ్చారు. ప్రజల, సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఓటేయాలని ఆమె తన ట్వీట్‌లో కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement