Tuesday, April 23, 2024

మెదక్ జిల్లాలో రెండు బస్సులు ఢీ – 11 మందికి గాయాలు

మెదక్ జిల్లా చేగుంట మండలం బైపాస్ చెరువు కట్ట రహదారిపై రెండు ప్రైవేట్‌ బస్సులు ఢీ కొన్న ఘటనలో 11 మందికీ గాయాలయ్యాయి. బుధవారం ఉదయం చందంపేట ఎమ్మెస్ అండ్ కంపెనీకి చెందిన బస్సు యూ టర్న్‌ చేస్తుండగా వెనుక నుంచి వచ్చిన మరో ప్రైవేట్ బస్సు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో ముందర ఉన్న ప్రైవేట్‌ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రవి శంకర్ రెడ్డి అనే ప్రయాణికుడికి తీవ్ర గాయాలు కాగా మlస్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని హైదరాబాద్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement