Friday, May 3, 2024

క‌రీంన‌గ‌ర్ క‌ళ‌కారుల‌కు అపురూప గౌర‌వం…..జి 20 అతిథులకు సిల్వర్ పిలిగ్రీ బ్యాడ్జీ లు

క‌రీంన‌గ‌ర్ – భారత రాజధాని ఢీల్లీలో సెప్టెంబర్ 9, 10వ తేదీల్లో జరగనున్న జీ-20 సదస్సుకు ప్రపంచంలోని వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు హాజరుకానున్నారు.ఈ సమావేశానికి హాజరు కానున్న అతిథు లకు కరీంనగర్ సిల్వర్ పిలిగ్రీ కళాకారులు రూపొందించిన అశోక చక్ర ఆకారంలో ఉన్న వెండి తీగతో తయారీ చేసిన బ్యాడ్జీ లు తొడగనున్నారు. మొత్తం 200 వెండి బ్యాడ్జీలను ఇక్కడి నుండి తరలించారు. దీనితో పాటు మరో అరుదైన అవకాశం దక్కింది. సమావేశాలు జరిగే చోట సిల్వర్ పిలిగ్రీ స్టాల్ కు అనుమతించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement