Thursday, April 25, 2024

రోడ్డుప్ర‌మాదంలో ఇద్ద‌రు మృతి..

రోడ్డుప్ర‌మాదంలో ఇద్ద‌రు మృతిచెందిన విషాద ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని మానకొండూర్ మండల కేంద్రంలో రాజీవ్ నగర్ కాలనీ వద్ద కాలనీకి చెందిన కడమంచి రాజవ్వ (40) పాస్తం లచ్చవ్వ (35) కరీంనగర్ వరంగల్ ప్రధాన రహదారిపై నడుచుకుంటూ వెళుతుండగా వరంగల్ నుండి కరీంనగర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement