Thursday, July 25, 2024

శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయం.. సమస్యలుంటే నేరుగా కంప్లెయింట్​ చేయాలి

శాంతి భద్రతల పరిరక్షణ పోలీసుల ధ్యేయమని తాండూరు సీఐ జగదీష్ పేర్కొన్నారు. సోమవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ సర్కిల్ పరిధిలోని ప్రజలు ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని, పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, చట్టాన్ని గౌరవించే వారిపట్ల ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement