Sunday, April 28, 2024

TS : బాధిత కుటుంబాలను ఆదుకుంటాం.. మంత్రి పొన్నాం

క‌రీంన‌గ‌ర్ ఆద‌ర్శ‌న‌గ‌ర్‌లో అగ్ని ప్ర‌మాదం చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే. అయితే బుధ‌వారం బాధిత కుటుంబాన్ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ప‌రామ‌ర్శించారు. ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌న్నారు. ప్ర‌భుత్వం త‌రుపున ఇండ్ల కోసం కృషి చేస్తాన‌ని ఆయ‌న తెలిపారు. అగ్ని ప్రమాదం జరగడం చాలా బాధాకరమని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement