Wednesday, May 1, 2024

TS: ఆర్టీసీ బస్సు, లారీ ఢీ… పలువురికి గాయాలు

సిద్దిపేట జిల్లా బెజ్జంకి వద్ద హైదరాబాద్ నుండి కరీంనగర్ వెళ్లే రహదారిలో లారీ, బస్సు ఢీకొన్నాయి. దీంతో ఆర్టీసీ బస్సు పొలాల్లోకి వెళ్ళింది. ఈప్రమాదంలో బస్సులో ఉన్న డ్రైవర్, ప్రయాణికులకు గాయాలయ్యాయి.

బస్సు ప్రమాదంలో గాయపడ్డ డ్రైవర్ తో పాటు.. ప్రయాణికులను దవఖానకు తరలించారు. ప్రయాణికులు తృటిలో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement