Sunday, May 5, 2024

కరీంనగర్ కు డీజీపీ అంజనీ కుమార్

తెలంగాణ రాష్ట్ర డిజీపీ అంజనీ కుమార్ కరీంనగర్ కు చేరుకున్నారు. శుక్రవారం హైదరాబాద్ నుండి ఆసిఫాబాద్ వెళ్తూ మార్గమధ్యంలో కరీంనగర్ కు వచ్చిన డిజిపి కి పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు స్వాగతం పలికారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించారు. 10 గంటలకు కరీంనగర్ కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని ఆసిఫాబాద్ వెళ్లనున్నారు. పోడు భూములకు సీఎం కేసీఆర్ పట్టాలు అందించే కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement