Friday, May 17, 2024

KNR: పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన సీపీ..

కరీంనగర్ ఉమెన్స్ కాలేజీలో గ్రూప్ 4 పరీక్ష కేంద్రాన్ని కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బా రాయుడు, ఏసీపీ తుల శ్రీనివాసరావు, టూ టౌన్ సీఐ రామచంద్ర రావులు పరిశీలించారు. పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తుతో పాటు, కేంద్రాల వద్ద తనిఖీలను పరిశీలించి ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరుగుతున్నట్టు సీపీ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement