Tuesday, May 21, 2024

జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ ఏడాది నుంచే క్లాసులు.. పర్మిషన్​ ఇచ్చిన ఎన్‌ఎంసీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : విద్యార్థులకు కావాల్సిన అన్ని వైద్య , మౌళిక సదుపాయాలు కల్పిస్తే ఈ విద్యా సంవత్సరం నుంచే వైద్య విద్యా బోధన ప్రారంభించుకోవచ్చని జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాలకు నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ అనుమతి మంజూరు చేసింది.

జగిత్యాల వైద్య కళాశాలలో 150 సీట్లకు ఎన్‌ఎంసీ అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు డీఎంఈ డా. రమేష్‌రెడ్డి ఎన్‌ఎంసీకి ఇటీవలే లేఖ రాశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement