Sunday, April 28, 2024

TS: 5లక్షలు అడిగినందుకు అరెస్టులు

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం దళితబంధు లబ్ధిదారులు సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. దళితబంధు లబ్ధిదారులకు గత ప్రభుత్వం 10 లక్షలు మంజూరు చేసింది.

- Advertisement -

నియోజకవర్గాన్నిపైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసి దళితులందరికి కేటాయించారు. దాదాపు 2000 మంది లబ్ధిదారులకు 5లక్షల చొప్పునే విడుదల అయ్యాయి. మిగితా 5ల‌క్ష‌ల‌ కోసం ఆందోళన బాట పట్టారు. అయితే సోమవారం కలెక్ట‌రేట్‌ ముట్టడికి వచ్చిన వీరిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement