Thursday, April 25, 2024

సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆకుల గంగారాం గెలుపు

రాజన్న సిరిసిల్ల జిల్లా సెస్ ఎన్నికల్లో తొలి ఫలితం వెల్లడైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్ ) ఎన్నికల్లో వేములవాడ నియోజకవర్గంలోని రుద్రంగి మండల సెస్ డైరెక్టర్ గా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆకుల గంగారాం గెలుపొందారు. సెస్ ఎన్నిక‌లో తొలి విజ‌యం బీఆర్ ఎస్ సాధించ‌డంతో పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు. 36 ఓట్ల‌తో అల్లాడి కృష్ణ‌పై బీఆర్ఎస్ బ‌ల‌ప‌రిచిన అభ్య‌ర్థి ఆకుల గంగారాం విజ‌యం సాధించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement