Monday, April 29, 2024

IT raids – ఫార్మా, ఇన్‌ఫ్రా కంపెనీలపై ఐటీ ధాడులు

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పలు చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఫార్మా, ఇన్‌ఫ్రా కంపెనీలపై ఐటీ దాడులు చేశారు. మొత్తం 30 ప్రాంతాల్లో ఐటీ తనిఖీలు జరుగుతున్నాయి. ఇన్‌కమ్ ట్యాక్స్ ఎగవేతకు సంబంధించిన సమాచారం అందుకున్న అధికారులు.. ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు కోహినూర్‌ డెవలపర్స్‌తో పాటు.. కొన్ని రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయ పన్ను చెల్లింపులు ఎగ్గొట్టినట్టు ఆరోపణలు రావడంతో. మొత్తం 30 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement