Friday, May 17, 2024

రోడ్డు ప్ర‌మాదంలో వ్యక్తికి గాయాలు.. ఆర్థికసాయం చేసిన ఎంపీ సోయం బాపూరావు

ఇచ్చోడ ..ప్రభన్యూస్…. మండలంలోని యాపలగూడ గ్రామానికి చెందిన నైతం లక్ష్మణ్ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు అయ్యాయి. కాగా చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న ఎంపీ సోయం బాపు రావు రోజున బాధితుని ఇంటికి వెళ్లి పరామర్శించి.. పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఇంకా మెరుగైన చికిత్స కోసం అవసరమైన సహాయాన్ని అందజేస్తామని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఆయన వెంట స్థానిక ఎంపిటిసి సభ్యుడు .. మండల బిజెపి నాయకులు ఉన్నారు…. ఫోటో రైటప్… బాధిత కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement