Friday, May 10, 2024

Breaking: జలవిహార్ చేరుకున్న యశ్వంత్ సిన్హా, కేసీఆర్

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జలవిహార్ చేరుకున్నారు. జలవిహార్ లో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో యశ్వంత్ సిన్హా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement