Thursday, April 25, 2024

యువకుడు దారుణ హత్య

కూకట్‌పల్లిలో కైతలాపూర్‌ గ్రౌండ్‌లో గుర్తు తెలియని దుండగులు యువకుడిని దారుణంగా హత్య చేశారు. తలపై బండరాయితో కొట్టి హతమార్చారు. ఈ ఘటన స్థానికంగా కైతలాపూర్‎లో కలకలం రేపుతోంది. శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. యువకుడి మర్డర్ పై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యకు గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియాల్సివుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement