Saturday, July 27, 2024

మంత్రి కేటీఆర్ బర్త్ డే.. మైనంపల్లి ప్రత్యేక పూజలు

మల్కాజ్ గిరి డివిజన్ పరిధిలోని శివాపూరి కాలని శివాలయంలో మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు ప్రత్యేక పూజలు చేసి అనంతరం అభిషేకం చేయించడం జరిగినది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రేమ్ కుమార్, సునీత రామూయాదవ్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, నాయకులు బద్దం పరశురాం రెడ్డి, జీఎన్వీ సతిష్ కుమార్, గుండా నిరంజన్, సంతోష్ రాందాస్, రవీందర్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement