Friday, May 10, 2024

Hyd | మ‌ర్యాద‌పూర్వ‌క భేటీ.. మంత్రి త‌ల‌సానిని క‌లిసిన‌ క‌లెక్ట‌ర్ అనుదీప్‌

బషీర్ బాగ్, (ప్రభన్యూస్): హైదరాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్‌గా నూతనంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన అనుదీప్ దురిశెట్టి ఇవ్వాల (బుధవారం) మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంద‌ర్భంగా మంత్రికి నూతన కలెక్టర్ మొక్కను అందజేయగా, మంత్రి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

ఆ సమయంలో అక్కడే ఉన్న శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ ఎస్ ఇన్‌చార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ లను మంత్రి శ్రీనివాస్ యాదవ్ కలెక్టర్‌కు పరిచయం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement