Tuesday, May 7, 2024

HYD: తరుణ్ చుగ్ ని కలిసిన కార్పొరేటర్ మధుసూదన్ రెడ్డి

కర్మన్ ఘాట్, ఆగస్టు 9(ప్రభ న్యూస్) : భారతీయ జనతాపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ ని ఆ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, చంపాపేట్ డివిజన్ కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించినట్లు తెలిపారు. రంగారెడ్డి అర్బన్ జిల్లా పర్యటనలో భాగంగా దిల్ సుఖ్ నగర్ లోని బృందావన్ హోటల్లో బీజేపీ పదాధికారుల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్చార్జ్ తరుణ్ సింగ్ ను వంగా మధుసూదన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement