Monday, April 29, 2024

పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం.. ఆవిష్కరించిన కేటీఆర్

హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట చౌరస్తాలో రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్‌ అలీ, కొప్పుల ఈశ్వర్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, హైదరాబాద్‌ మేయర్‌ విజయ లక్ష్మి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జై భీమ్‌.. జై కేసీఆర్‌ నినాదాలతో పంజాగుట్ట కూడలి మారుమోగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement