Friday, May 3, 2024

కూకట్ పల్లిలో 250కిలోల గంజాయి స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్

నగరంలోని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. మాదాపూర్ ఎస్ ఓటీ కూకట్ పల్లి పోలీసుల అధ్వర్యంలో 230 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని విక్రయిస్తున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి గంజాయితో పాటు 5 సెల్ ఫోన్లు, రెండు ఇన్నోవాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement