Saturday, May 4, 2024

RR: కత్తితో పొడిచి భార్యను చంపిన భర్త

భార్య‌ను అతికిరాత‌కంగా భ‌ర్త‌ కత్తితో పొడిచి చంపిన సంఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. దేవరకొండ జిల్లా, నేరడుకొమ్మ మండలం మోసగడ్డ తండ కు చెందిన బానవత్ జ్యోతి(32) జబ్బార్ లాల్ దంపతులు తూర్కయంజల్ పరిధిలోని సూరజ్ నగర్ లో నివాసం ఉంటున్నారు.

భర్త ఆటో డ్రైవర్, భార్య భర్తల మధ్య గొడవ జ‌రిగింది. దీంతో కోపోద్రుక్తుడైన భర్త, భార్యను కత్తితో రెండు పొట్లు పొడిచి హత్య చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement