Sunday, May 12, 2024

యాదాద్రిలో భక్తుల రద్దీ

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం, కార్తికమాసం కావడంతో యాదగిరిగుట్టకు భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో స్వామివారి దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement