Saturday, April 27, 2024

Breaking: నలుగురు ఇన్‌స్పెక్ట‌ర్ల‌కు డీఎస్పీలుగా పదోన్నతి.. ఉత్త‌ర్వులు జారీ చేసిన హోంశాఖ‌

తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న నలుగురు ఇన్‌స్పెక్టర్లకు డీఎస్పీలుగా ఆక్సిలరీ పదోన్నతి కల్పిస్తూ హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్ఐబిలో పనిచేస్తున్న ఏ. సూర్యనారాయణ, హైదరాబాద్ సీఐ సెల్ లో పనిచేస్తున్న ఆర్, శ్రీనివాస్, వరంగల్ రేంజ్ పరిధిలో ఎస్ఐబిలో డిప్యూటేషన్ విధులు నిర్వహిస్తున్న నలువాల రవీందర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పనిచేస్తున్న తాళ్లపల్లి సత్య లకు పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement