Monday, May 6, 2024

తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కు పెసర్ల – క్వింటా రూ. 9,039 ధర

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కు బుధవారం నాడు 204 క్వింటాల పెసలు 81 మంది రైతులు తీసుకువచ్చినారు. కింటా 9,039. ధర పలికిందని ఇంత అత్యధికంగా ధర రావడం ఇదే ప్రథమమని గతంలో ఎన్నడూ ఇంత ధర రాలేదని వ్యవసాయం మార్కెట్ కార్యదర్శి శ్రీధర్ తెలిపారు. కనిష్ట ధర 80 19 మధ్యరకం ధర 85 89 పలికిందని, రైతులు నాణ్యత ప్రమాణాలతో మార్కెట్కు పెసర్లు తీసుకురావాలని ఆయన కోరారు

.

Advertisement

తాజా వార్తలు

Advertisement