Monday, April 29, 2024

Supreme Court : ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ ఈనెల 16కు వాయిదా

ఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. సుప్రీంకోర్టు ఈనెల 16వ తేదీకి విచారణను వాయిదా వేసింది. ఈడీ విచారణ తీరును తప్పుబడుతూ కవిత పిటిషన్‌ వేశారు. సీఆర్పీసీ నిబంధనలు పాటించడంలేదని.. ఈడీ ఆఫీస్‌లో మహిళను విచారించడం సరికాదంటూ పిటిషన్‌ వేశారు. అభిషేక్‌బెనర్జీ కేసుతో జత చేస్తామన్న సుప్రీంకోర్టు.. అన్ని పిటిషన్లను కలిపి సుప్రీంకోర్టు విచారించనుంది. కేసు తుది విచారణ ఈనెల 16న జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement