Monday, April 29, 2024

HBD – మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి జ‌న్మ‌దినం – మొక్క‌లు నాటిన అమాత్యుడు ..

హైద‌రాబాద్ – గ్రీన్ఇండియా చాలెంజ్ వ్య‌వ‌స్థాప‌కుడు, ఎంపీ సంతోష్ కుమార్ పిలుపుమేరకు తన జన్మదినాన్ని పురస్కరించుకుని బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస ప్రాంగణంలో తన సతీమణి సునీతా జగదీష్ రెడ్డి తో కలసి మొక్కలు నాటారు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, ప్ర‌తి ఒక్క‌రూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగ‌స్వాములు కావాల‌ని పిలుపు ఇచ్చారు.. ఇక ఆయ‌న జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ప‌లువురు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు..

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేషన్ చైర్మన్లు దూదిమెట్ల బాలరాజు యాదవ్,రామచంద్ర నాయక్,అనిల్ కుర్మాచలం,రాజీవ్ సాగర్, పల్లె రవికుమార్ గౌడ్ తదితరులు

Advertisement

తాజా వార్తలు

Advertisement