Friday, May 3, 2024

Hanumakonda – రూ.80 ల‌క్ష‌ల విలువైన గంజాయి స్వాధీనం…

ఎల్కతుర్తి.. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్ పేట చెక్ పోస్ట్ వద్ద డీసీఎం వ్యాన్ లో అక్రమంగా తరలిస్తున్న 300 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఎల్కతుర్తి పోలీసులు. గంజాయి విలువ సుమారు రూ. 80 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.. వావానాన్ని సీజ్ చేశారు… కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement