Saturday, July 27, 2024

టీఎస్‌పీఎస్సీ – గ్రూప్ వ‌న్ ప్రిలిమ్స్ ప‌రీక్ష ర‌ద్దు..

హైద‌రాబాద్ – ప్ర‌శ్నాప‌త్రాల లీకేజ్ కార‌ణంతో ఆక్టోబ‌ర్ లో నిర్వ‌హించిన గ్రూప్ వ‌న్ ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు టీఎస్‌పీఎస్‌సీ ప్ర‌క‌టించింది.. అలాగే ఏఈఈ, డీఏఓ పరీక్షలు సైతం రద్దు చేశామ‌ని వెల్ల‌డించింది. కాగా, గతేడాది అక్టోబరు 16న గ్రూప్‌-1 ప్రిలిమ్స్ , జనవరి 22న ఏఈఈ , ఫిబ్రవరి 26న డీఏవో పరీక్ష నిర్వహించింది టిఎస్ పి ఎస్ సి..జూన్‌ 11న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ మళ్లీ నిర్వ‌హించ‌నున్న‌ట్లు పేర్కొంది.. రద్దైన ఏఈఈ, డీఏవో పరీక్షల తేదీలు త్వరలో వెల్లడిస్తామ‌ని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement