ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్ లో మొక్కలు నాటారు శివశక్తి నిషా క్రాంతి….ఈ సందర్భంగా నిషా క్రాంతి మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు.ఆషాడ మాసం సందర్భంగా అమ్మవారికి ఇష్టమైన వేప మొక్కను నాటానని ..ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు.ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ కి ఆ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement