Wednesday, May 1, 2024

TS: గవర్నర్ తమిళిసై ‘x ‘ఖాతా హ్యాక్ విచారణ ముమ్మరం..

తెలగాణ గవర్నర్ తమిళిసై ‘X’ఖాతా హ్యాక్ పై సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ముంబై నుంచి గవర్నర్ తమిళిసై ట్విట్టర్ ఖాతా హ్యాక్ చేసినట్లు గుర్తించారు. నిందితుడు ముంబైలోని బొటిక్ వైఫై నెట్ వర్క్ వినియోగించారు.

సాంకేతిక ఆధారాల ద్వారా గుర్తించి సంస్థ నిర్వాహకురాలిని ప్రశ్నించారు. వివరాలు తెలియకపోవడంతో దర్యాప్తు అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. కాగా కొన్ని రోజులుగా బొటిక్ మూసివేసి ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement