Thursday, May 2, 2024

BREAKING : ఎస్వీఎస్ మెడిక‌ల్ క‌ళాశాల‌లో ఫుడ్ పాయిజ‌న్

మ‌హాబూబ్‌న‌గ‌ర్ ఎస్వీఎస్ మెడిక‌ల్ కాలేజీలో ఫుడ్ పాయిజ‌న్ జ‌రిగింది. క‌లుషిత ఆహార‌తిని 60మంది విద్యార్థులు అస్వ‌స్థ‌త‌త‌కు లోన‌య్యారు. వీరి వెంట‌నే చికిత్స నిమిత్తం త‌ర‌లించారు. ఆసుప‌త్రిలో ప్ర‌త్యేక వార్డుల్లో చికిత్స‌ల‌ను అంద‌జేశారు. ఈఘ‌ట‌న పై మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement