Friday, May 3, 2024

TS : డ్రగ్స్ త‌ర‌లిస్తున్న ఐదుగురు అరెస్ట్

హైదరాబాద్‌లో ఎస్‌వోటీ పోలీసులు డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేశారు. సనత్ నగర్‌లో సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. 4 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, గంజాయిని సీజ్ చేశారు.

జహీరాబాద్ నుంచి బస్సులో నిందితులు డ్రగ్స్ తెచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement