Wednesday, May 15, 2024

సీఎంకు లేఖ రాసి : రైతు ఆత్మ‌హ‌త్య

ఓ యువ‌రైతు సీఎం కేసీఆర్ కు లేఖ రాసి.. ఆత్మ‌హ‌త్య చేసుకున్న విషాద ఘ‌ట‌న మెద‌క్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని హవేలి ఘనపూర్ మండలంలోని యువరైతు ఆత్మహత్యకు పాల్ప‌డ్డాడు. కొడుకు వైద్యం కోసం డబ్బులు లేక.. ఆసరా పెన్షన్ కు అర్హులైన తండ్రికి పెన్షన్ రాక… పండించిన పంట సన్న వరి ధాన్యానికి ధర లేక ఇబ్బందులతో సీఎం కేసీఆర్ కు లేఖ రాసి జేబులో పెట్టుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన హవేలీ ఘనపురం మండలంలోని బొగడ భూపతిపూర్ గ్రామంలో చోటు చేసుకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement