Sunday, April 28, 2024

TS : అందరివాడు…అంబేడ్కరుడు : సీఎం రేవంత్‌

అంబేద్క‌ర్ జ‌యంతి సంద‌ర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి హైద‌రాబాద్ ట్యాంక్‌బండ్ వ‌ద్ద ఉన్న అంబేద్క‌ర్ విగ్ర‌హానికి ఆయ‌న పూల‌మాల‌లు వేసి నివాళ్ల‌ర్పించారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా వీడియోను పంచుకున్నారు.

- Advertisement -

ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా వీడియోను పంచుకున్నారు. ‘అందరివాడు అంబేడ్కరుడు.. భారతావనిన ఉదయించిన భాస్కరుడు’ అని పేర్కొన్నారు. మరో ట్వీట్ చేస్తూ.. ‘ఒక వర్గాన్ని ఇంకో వర్గం పైకి ఉసిగొలిపే ధోరణి చాలా ప్రమాదకరం’ అని అంబేడ్కర్ చెప్పిన వ్యాఖ్యలను గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement