Monday, April 29, 2024

ఎల్లంపల్లి 20 గేట్లు ఎత్తివేత

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): శ్రీరాంసాగర్‌, కడెం ప్రాజెక్ట్‌లతోపాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరద నీటితో ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ 20 గేట్లు 2 లక్షల క్యూసెక్కులనీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ నీటిమట్టం 20.175 టీఎంసీలకు గాను 18.110 టీఎంసీలతో ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి దాదాపు 1.67 లక్షల క్యూసెక్కులు ప్రా జెక్ట్‌లోకి చేరుతోంది. హైదరాబాద్‌ మెట్రో వా టర్‌ వర్క్స్‌ పథకానికి 311 క్యూసెక్కులు, 20 గేట్లు ఎత్తి 3 లక్షల క్యూసెక్కుల వరకు వరద నీటిని గోదావరిలోకి వదులుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement