Friday, May 3, 2024

Election Updates: సిలిండర్ కు దండం పెట్టి.. పోలింగ్ కు బయల్దేరిన మహిళలు

KARIMNAGAR: హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం లోని గుండేడు గ్రామ మహిళలు సిలిండర్ కు దండం పెట్టి ఓటు వేసేందుకు బయలుదేరారు.

తరచూ పెరుగుతున్న గ్యాస్ ధరలతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని, ఓటు ద్వారా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీకి గుణపాఠం చెబుతామన్నారు. బిజెపి ప్రభుత్వం సిలిండర్ పై 538 రూపాయలు పెంచడం సిగ్గుచేటన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement