Sunday, April 28, 2024

HYD: నకిలీ పత్తి విత్తనాల ముఠా గుట్టురట్టు..8మంది అరెస్ట్

హైదరాబాద్ లో నకిలీ పత్తి విత్తనాల ముఠా గుట్టురట్టయ్యింది. రాజేంద్రనగర్ లో ఈ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 8మందిని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే 2.5 క్వింటాళ్ల విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా నకిలీ విత్తనాలతో రైతులను మోసం చేస్తోందని పోలీసులు తెలిపారు. ఈ ముఠాలోని సభ్యులను 8మందిని ఇప్పటికే అరెస్ట్ చేశామని, వారి దగ్గర లభించిన 2.5క్వింటాళ్ల నకిలీ విత్తనాలను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement