Sunday, May 5, 2024

భువనగిరిలో డ్రగ్స్ ముఠా అరెస్ట్.. భారీగా డ్రగ్స్ స్వాధీనం

తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరిలో డ్రగ్స్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ విక్రయిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. అలాగే వారి వద్ద నుంచి రూ.30లక్షల విలువైన డ్రగ్స్, 4కిలోల ఎపిడ్రిన్, ఎల్ఎస్ జీ, కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ ను భువనగిరి ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement