Saturday, April 27, 2024

Breaking: క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక దంపతుల ఆత్మహత్య

క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కీసర పీఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

సురేష్ కుమార్, అతని భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. తమ పిల్లలను తమ అమ్మమ్మ గారి ఇంటికి పంపి భార్య భర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement